ఇద్దరు వెంగళప్పలు అడవికి వెళ్ళి తప్పిపోయారు. ఎలా బయటపడాలో అని ఆలోచిస్తుండగా సింహం గాండ్రిస్తూ మీదకు వచ్చింది.
మొదటివాడు మట్టితీసి సింహం కళ్ళల్లో కొట్టి పరిగెత్తుతున్నాడు. రెండవవాడు అక్కడే నిలబడి చూస్తున్నాడు.
మొదటివాడు ఆగి రెండవవాడితో 'నువ్వు ఎందుకు పరిగెత్తటంలేదు ' అని అడిగాడు.
దానికి రెండవవాడు 'సింహం కళ్ళల్లో మట్టి కొట్టింది నువ్వు..నేనెందుకు పరిగెత్తాలి ' అన్నాడు.
No comments:
Post a Comment