కొంతమంది భక్తులు పడవలో వెళ్తుండగా , పడవ ప్రమాదానికి గురయి మునిగిపోసాగింది ..
వాళ్ళు కళ్ళు మూసుకుని వినాయకుడిని ప్రార్థించారు.
వినాయకుడు ప్రత్యక్షం అయ్యి నాట్యం చెయ్యసాగాడు..
భక్తులు : "స్వామీ..మీరు వచ్చి కాపాడతారనుకొంటే , మమ్మల్ని ఈ పరిస్థిథిలో చూసి ఆనందంతో నాట్యం చేస్తున్నారా.. ఇదేమి న్యయం స్వామి" ?
వినాయకుడు :" వినాయకచవితి తర్వాత మీరు నన్ను నీళ్ళలో వేసి డాన్సులు చెయ్యలేదా.. మీకొక న్యాయం, నాకొక న్యాయమా"?
No comments:
Post a Comment